T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా కావలి కొండయ్య యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా కావలి కొండయ్య యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

మండల నూతన సర్పంచ్ల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా కావలి కొండయ్య యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను కూడా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కొండయ్య యాదవ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అందరినీ కలుపుకొని మండల అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.