T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బల్కంపేట శ్రీ ఎల్లమ్మ ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బల్కంపేట శ్రీ ఎల్లమ్మ ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, జూలై 08 (టీజీ 24): బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు, కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. జూలై 20–22 వరకు జరిగే ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వచ్చే నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొని ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు.