T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కడియం శ్రీహరిపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కడియం శ్రీహరిపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

హైదరాబాద్, జూలై 07 (టీజీ 24): ధర్మాదాయ శాఖ మంత్రికి సమాచారం ఇవ్వకుండా శాఖ అధికారులతో అధికారిక సమీక్ష నిర్వహించారని ఆరోపిస్తూ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శాఖా మంత్రిని పక్కనపెట్టి దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, మాస్టర్ ప్లాన్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించడం పరిపాలనా విధానాలకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.