T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పొన్నం సతీష్ను ఘన సన్మానించిన BRS నాయకులు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పొన్నం సతీష్ను ఘన సన్మానించిన BRS నాయకులు

రాయపర్తి, జూలై 31( టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన ముదిరాజ్ సంఘం ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా పొన్నం సతీష్ ఎన్నికయ్యారు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు BRS నాయకులు సతీష్ ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపి జినుగు అనిమిరెడ్డి, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, ఐత రామ్ చందర్, ఆశ్రఫ్ పాషా, పెద్దగోని జీవన్ పాల్గొన్నారు. అలాగే స్థానిక పార్టీ అధినేత ముఖ్య నాయకులు సుధాగాని రంజిత్, గొట్టం ప్రతాప్ రెడ్డి, కర్ణాకర్, యాకమాచారి, మంద శ్రీనివాస్ రెడ్డి, ఇంతల కుమార్, పున్నం కుమార్, సామ్రాట్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.