T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఇష్టంతో చదవండి.. లక్ష్యాన్ని సాధించండి: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఇష్టంతో చదవండి.. లక్ష్యాన్ని సాధించండి: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు, జూలై 6:(టీజీ 24) ఇష్టపడి చదివి, క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 30 మంది విద్యార్థులకు రూ.5,000 చొప్పున నగదు పురస్కారాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని, విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.