T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మామునూర్ మండల సాధన దీక్షకు ఫ్రెండ్స్ పరపతి సంఘం మద్దతు

మామునూర్ మండల సాధన దీక్షకు ఫ్రెండ్స్ పరపతి సంఘం మద్దతు

మామునూర్ మండల సాధన దీక్షకు ఫ్రెండ్స్ పరపతి సంఘం మద్దతు

వరంగల్, జూలై 08 (టీజీ 24): మామునూర్ ను మండలం గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మండల సాధన సమితి ఆధ్వర్యంలో 33 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు ఫ్రెండ్స్ పరపతి సంఘం సభ్యులు మద్దతు ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జలగం రంజిత్, జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నా ప్రభాకర్, ఫ్రెండ్స్ పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌తో పాటు సంఘం, మండల సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు.